14, మే 2011, శనివారం

మొన్న జరిగిన కడప ఎన్నికలలో కానీ విని ఎరుగని స్థాయిలో నోట్ల పంపిణి జరగడం , ఓ వ్యక్తి ఇటీవల కాలానికి అత్యంత భారి మేజర్టితో గెలవడం చూస్తే మన రాష్ట్ర ప్రజలు ఇంకా అవినీతిని ప్రోత్సహిస్తూ, అవినితిలోనే బ్రతుకున్నారని పిస్తుంది.మన ప్రజలకన్నా తమిళ ప్రజలు ఎంతో పరిణితితో ఆలోచించారు.తయిలలకు ఓసారి అసాపడిన మల్లి అదే తప్పు చేయకుండా, లాప్ టాప్ కి ఆసపడి మనకు అత్యంత మేజర్టి తో గెలిపిస్తారని ఆస పడిన పార్టీని అతః పాతాళానికి తోక్కడమే కాకుండా దేశ రాజకీయాలకు దిక్సూచిగా వ్యవహరించారు.అదే మన ప్రజలు ఒతికి ఎంత ఇస్తావని నాయకులను నిలదీయడం చూస్తే వీళ్ళే అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లున్నది.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...