7, ఏప్రిల్ 2011, గురువారం

గత వారం రోజులుగా పత్రికలలో పతాక శీర్షిక లో సాయి బాబా అనారోగ్యం గూర్చే ఉంది.వారు దైవ సమానులని, మహితన్వితులని, ప్రత్యక్ష దైవమని ఎన్నో విధాలుగా పొగడటం ,నిజానికి ఆయనే దేవుడైతే సాధారణ మానవుని వలె రోగాపీదితుడు ఎందుకౌతడు?భక్తులకు సకల భాధలను తొలగించే దైవమే ఆ భాధలుకు అతీతుడు కానప్పుడు ప్రత్యక్ష దైవమని ఎలా ప్రచారం చేయగలరు? సర్వాంగ పరిత్యగులమని చెప్పుకొనే వీళ్ళు సకల సౌకర్యాలతో , అస్తైస్వర్యలతో తులతూగే వీళ్ళుదైవ సామాన్యులు?వీళ్ళకు ఉన్న సౌకర్యాలతో సామాన్య ప్రజలు కనీసం రెండు వందల ఏళ్ళు కచ్చితంగా బ్రతకవచ్చు.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...