5, జనవరి 2011, బుధవారం

ప్రియమైన అంతర్జాల వీక్షకులకు , స్నేహితులకు , శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాదితో మొదలు,కాని ప్రతివక్కరికి మన ఉగాదితో నూతన సంవత్సరం మేధాలుకాదు.ఇలా ఒక్కకరికి ఒక్కొక్క సమయం .అయితే ప్రపంచం మొత్తానికి జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సం మొదలు.మనము ఆంగ్లేయుల సంస్కృతికి అలవాటుపడిపోయము. గత సంవత్సరం దేశ చరిత్రలోగాని, రాష్ట్ర చరిత్రలోగాని ఎన్నో విషాదాలు,ఎన్నో గొడవలు,ఎన్నో సంచలనాలు.దేశ చరిత్రలో ప్రప్రధమంగా చెప్పుకోవలసినది 2G స్కాం.సుమారు లక్షదేబ్బై వేల కొట్లుతో ముడిపడిన స్కాం, గత స్కాంల మొత్తనికన్న అధికం.కామన్వెల్త్ క్రీడలలో అవినీతితో ప్రపంచ వ్యాప్తంగా మసకబారము.ఇతర దేశాలలో మన అధికారులకు జరిగిన అవమానాన్ని సంవర్ధవంతముగా కందించ లేకపోయము. ఎన్నాడులేనంతగా కూరగాయలు , నిత్యావసర పదార్థాలు ధరలు అదుపు తప్పాయి.ఇక రాష్ట్ర చరిత్రలో వేర్పేటు వాదం తో రాష్ట్రము నిత్య భందుల తో రాష్ట్ర అర్తికస్తితిని అల్లకల్లోలం చేసింది.ఇక ప్రకృతి తానుమాత్రం తక్కువతిన్నన అని అకాల వరదలతో రైతన్న జీవితాలను బలితీసుకుంది. ప్రతిపక్షాల నిరహారదీక్షలకు ,ముక్యమంత్రుల మార్పులకు , తదితర కారణాలతో పాలనా అగమ్యగోచారమైనది.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...