అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
4, సెప్టెంబర్ 2009, శుక్రవారం
అభిమానం
నిన్నటి పేపర్ లో చదివాను ముఖ్యమంత్రి గారి మరణం తరువాత సుమారు ౩౦౦ మంది చనిపోయారని.ఏందిది.అభిమానానికి ఓ హద్దు ఉండాలి.నిన్ను నమ్మిన నీ బార్య , పిల్లలు ఎమౌలి ?ఇప్పుడు , అప్పుడు కింది స్థాయి కార్యకర్తలే చనిపోతారు.అదే మీ పై నాయకుడు చనిపోడే? వారివైతే ప్రాణాలు , మీ వైతే గడ్డి పుల్లలా?దయసేచి మీరు గమనించండి , మీ పై ఆధారపడిన వారిని గుర్తుచేసుకోండి.దయసేచి అగేత్యలు చేయకండి.
ఎవ్వరి కోసం మీరు త్యాగాలు చేయాలి? వారు మీ కూడా పుట్టిన వారా? లేక మీ బాగోడులు చుసేవారా?మంచి కోసం త్యాగం చేయండి. అంతే కాని ఎవ్వరో లాభపడేందుకు మీరు త్యాగాలు చేస్తే మీ కుటుంభం అధోగతి అవుతుంది.
దయ చేసి ఆలోచించండి.చేతనైతే చుట్టుపక్కల వారికి సహాయపడండి.నీ సహాయం పొందిన వారు నిన్ను సదా స్మరించుకుంటారు.మీ నాయకులకు మీమల్ని పట్టించుకొనే తీరిక ఉండదు.కావాలంటే చినిపోయిన వారి పేర్లు కొన్ని చెప్పమనండి.తెలుస్తుంది.
అశ్రూనివాలి
ప్రజల నుంచి ఎదిగి , ప్రజల మధ్య మెదిలి ,ప్రజల వద్దకు పయనమైన రెడ్డి గారు ఆ ప్రజలను చేరకనే వెళ్ళిపోయారు.రచ్చ బండ వద్ద కొలువుధీర వలసిన ముఖ్యమంత్రి ,'ఎవ్వరికి చెప్పకుండా ఆకస్మికమగా వేల్తునానని " చెప్పిన ముఖ్యమంత్రి ఎవ్వరికి చెప్పక ఒంటరిగా వెళ్లి స్వర్గలోక సింహాసనంలో అసీనులినారు.నిత్యం వినూత్న పథకాలతో ,నిరంతరము రైతుల అబ్యున్నతికి పాటుపడే వీరిని చూసి దేవతలకి కన్నుకుట్టిందేమో ?లేక ప్రజలు అభివృద్ది చేన్దితే దేవతలను స్మరించారని అనుమానపడ్డరేమో?లేక దేవేంద్రుని పాలనా విసుగు పుట్టిందేమోమరి రాష్ట్ర ప్రజలను అనాధలుగా వదలి ఆయనను తిసుకోనివేల్లిపోయారు.
అయన అదృశ్యం ఐనప్పటినుంచి లక్షల మంది చేసిన ప్రధానాలు దేవతల చెవి చేరిన వారి స్వార్థంతో నిర్దయగా ఆయన్ను తిసుకోనివేల్లిపోయరే ,వీళ్ళు నిజం గానే దేవతలా?
దేవుళ్ళు నిజంగా ఉంది ఉంటే ఆయన్ను క్షేమంగా తిసుకోనివచ్చి అప్పగించి ఉండేవారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో పదిల స్థానం ఏర్పరుచుకున్న నాయకుడు , తన చిరకాల స్వప్నం ఐన జలయజ్ఞం పూర్తి చేయకనే అనంతలోకాలకు వెళ్ళిపోవడం ఆంధ్ర రాష్ట్ర పరకాల దురదృష్టం.నిన్ను నమ్మిన జనాన్ని కన్నీటికడలిలో వదలి అనంతలోకాలకు పాదయాత్ర చేస్తున్నావా?లక్షల హృదయాల సింహాసనం లో కొలువైన నీవు ఆ దేవేంద్రుని సిహ్మసనమైన వదలి నీ ప్రజల కోసం ఆ స్వర్గనైన దిగిరా.పాదయాత్రతో ఓ మహాప్రస్థానం సృష్టించిన నీవు ,నీ అంతిమ యాత్ర కూడా చరిత్రే . కోట్లాది జనం ఎలుగెత్తి క్షేమంగా నల్లమల అడవులనుంచి రావైయ్యా అన్నారే , మాట తప్పను....మడమ తిప్పాను అన్నవే,అనుకున్నది ప్రళయం వచ్చిన తలవంచని దీరసాలివె నీవు విధి ముందు ఓడిపోవడం ఎంతటి విషాదకరం.
కాంగ్రెస్ కాదు , తెలుగు దేశం కాదు , ప్రజారాజ్యం కాదు అందరి పార్టి ప్రజలు ముక్తకాంతం తో గోశించార్ఈ రావయ్య రాజశేఖర నీవు క్షేమంగా రావయ్య అని . అదిచాలదా నీ జన్మకు సార్థకత.
అరవై సంవత్సరాలకు విరమణ చేస్తానని అనుకోకుండా చెప్పి అట్లే అరవై అవ్వగానే వెళ్ళిపోయవా ? రావయ్యా రాజశేఖర నింగిని చిల్చేకొని ఐన నీ ప్రజల కోసం , రాష్ట్ర ప్రభుత్వ సారధి గా రా...నీలాంటి నాయకుడిని పోగొట్టుకొని ఆంధ్ర రాష్ట్రము సోకసముద్రం లో మునిగిపోయింది.....
నీవెక్కడున్నా మా హృదయాలలో చిరస్థానంగా నిలిచిఉంటావు.మరణం భౌతికంగా గాని నీ ఆత్మ ఎప్పుడు మాపైఉంతుంది.జోహార్ రాజశేఖరా...............................నీవు జన హృదయాలలో అమరుడవు..... రైతుల గుండెచప్పుడు నీవే .............వాన దేవుడు మా పార్టి అని గర్వం గా చెప్పేవే మరి ఆ వాన దేవుడే నిన్ను పొట్టన పెట్టుకున్నదే
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...