12, ఫిబ్రవరి 2011, శనివారం

కే సి ఆర్ --- ఓ అడ్డ గాడిదా

మన రాష్ట్ర ప్రజలందరికి అత్యంత భారమైన వ్యక్తి ఒక్క కెసిఆర్ .కెసిఆర్ కి కావలసింది ఏంది? ప్రత్యేక రాష్ట్రమా? లేక మిగిలిన ప్రాంత ప్రజలను ద్వేసిన్చాదమా?రాష్ట్రము కావాలంటే రాష్ట్ర ప్రజలందరి మద్దతు కచ్చితం గా అవసరం. సీమంధ్ర ప్రాంత మద్దతు లేకుండా తెలంగాణ ఎట్టి పరిస్తుతులలోరాదు , ఐన సీమంధ్ర ప్రాంతప్రజలను ప్రతిరోజు అనుమానిస్తుంటే ఓపిక అనేది ఓ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది.సీమంధ్ర ప్రజలందరు తిరగబడిన రోజు ఈజిప్టు అధ్యక్షుడి పరిస్థితి కెసిఆర్ కి తప్పక వస్తుంది.తనకి రాష్ట్రము కావాలంటే మా ప్రాంత ప్రజలను కలసి పాదాలను కన్నీళ్ళతో అభిషేకిన్చితే అప్పుడు అలోసిస్తము. ఎన్నికలలో ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పోటిచేసిన 40 మందిని గెలిపించుకోలేక పోయిన అసమర్థుడు ఈ కెసిఆర్ .అటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్స్ ఫై అవిశ్వాస తీర్మానం పెడతాడంట , తెలుగుదేశం మద్దతు ఇవ్వలంటా? కడుపుకు అన్నం తింటాడా లేకే కోడలు చేసే పేడ బిరియాని తింటాడా?ముందు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నేర్చుకొని ఎదుటి వ్యక్తులకు గౌరవ మర్యాదలు ఇస్తే వాళ్ళు అదే నీకు ఇస్తారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...