22, మార్చి 2011, మంగళవారం

తెలుగు జాతికి అవమానం

వరుస సంగాతనలతోసతమౌతున్న ఆంధ్ర రాష్ట్రము మొన్న జరిగిన సంగటనతో మొత్తం పరువు హుస్సేన్ సాగర్ లో కలిసిపోయింది.విగ్రహాలు ఏమి చేసాయని ఇంతటి గోరానికి పాల్పడ్డారు?వాళ్ళు సీమంధ్రలో పుట్టడమా? లేక తెలంగాణ ప్రాంతంలో విగ్రహాలుగా నిలబద్దతమా?అన్నమయ్య తెలంగాణకు వ్యతిరేకమా? శ్రీకృష్ణ దేవరాయులు తెలంగానని మోసం చేసి పరిపాలించాడా

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...