1, సెప్టెంబర్ 2009, మంగళవారం

నాయకులూ .............. జనము

మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు.ఈ లక్ష కోట్లు ఎక్కడనుంచి ప్రభుత్వాని ఎక్కడనుంచి వస్తుంది?వచ్చిన డబ్బుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?ఏమి చేయకూడదు?ఇవన్ని అసెంబ్లి లోప్రభుత్వం ఓ సంవస్తరానికి జరుగు ఆదాయము ,ఖర్క్షులు మొదలైన అవసరాలకు అగు మొత్తము సుమారు అంచనా వేసి బడ్జెట్ రూపం లో సభ్యుల ఆమోదం కోరుతూ ప్రవేసపెడుతుంది. సభ్యులందరు బడ్జెట్ ప్రతిని క్షునం గా చదివి లోటుపాట్లు ఉంటే దానిని చర్చించి ఆమోదం తెలపాలి.ఇంత తతంగం జరగవలసిన బడ్జెట్ చర్చ జరుగుతున్న తీరూ చూసి కుడా రాష్ట్ర జనం నాయకులను ఆమోదించడమే అత్యంత విచారకరం.

జోకులు

శిష్యుడు:గురువు గారు పూజ పై ద్రుష్టి సారిచలేకపోతున్నాను.పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.దయచేసి మంచి సలహా ఇవ్వండి.
గురువు:శిష్యపూజను ఇక్కడికి తీసుకొని రా నాయన.ఇద్దరికి తయోత్తు కట్టి దోష నివారణ చేస్తాను.అన్నాడు పరధ్యానం గా.
>>>...........................>>>>>>>>>>>>>>>...............................>......................>>>>>>>>>>>>>..
ఆపిల్ ,ద్రాక్ష , అరటి పళ్ళు ఓ చోట చేరి సాధక బాధలు ముచ్చతిన్చుకొంతున్నై.
ఆపిల్: జనం నన్ను ఇంటికి తీసుకొని వెళ్లి శుబ్రంగా కడిగి కత్తితో కోసుకొని తింటారు.
ద్రాక్ష:నన్ను కూడా కడిగి అలాగే నోట్లో వేసుకొని చప్పరితారు.
అరటి ఏమి చెప్పక పోయేసరికి ఆశ్చర్యంగా చూసాయి.
అరటి:ఏమి చెప్పమంటారు?ఈ దిక్కుమాలిన జనం న బట్టలు విప్పకుండా నన్ను తినలేరు కదా అంది సిగ్గుతో .

వలసలు

ప్రతి సంవస్తరం వేసవిలో అనేక దేశాలలోని పక్షులు విదేశాలకు వలసలు వెళ్ళడం రివాజు.అందుకు కారణం అ దేశం లో తగిన నీటి వసతులు లేక మేత అందుబాటులో లేక పోవడంవల్ల వలసలు వెళ్తుంటాయి.అలాగే మన దేశం లో పల్లె లో వ్యవసాయ పనులు తగ్గినప్పుడు,కరువు వచ్చినప్పుడు వ్యవసాయ కూలీలు కూడా పట్టణాలకు వలసలు వెళ్తుండడంసర్వసాధారణం .
అలాగే మన రాష్ట్రము లో కరువు తీవ్రం గ ఉన్నా పరిస్థితిలో వ్యవసాయ కులిలను ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా వలసల్ని కొద్దిన నివరించింది.కాని మన రాష్ట్రము లోని రాజకీయ నాయకులూ ఓ పార్టి పేరు చెప్పి ఎన్నికల్లో నిలబడి , ప్రజలకు సేవ చేస్తామని ఓట్లు వేయించుకొని,గెలిచి ప్రజల తరపున నిలబడి అన్యాయని నిలదీయవలసిన నాయకులూ వేరే, పార్టి చూపిన ప్రలోభాలకు లొంగడం ఎంత వరకు సమంజసం? టికెట్ ఇచ్చిన పార్టి ని విమర్శించే ముందు , ఆరోజు టికెట్ ఇచ్చిన అధినేత గూర్చి , సిద్ధాంతాల గూర్చి తెలియకుండానే అ పార్టి తరపున నిలబద్దరా?
అభిప్రాయ బేధాలు ఎక్కడైనా ఉంట్టాయి.దాన్ని కలసి చర్చించు కోవాలి గాని విమర్శించడం ఎంత వరకు సమంజసం?
తామందరం గెలిస్తే పార్టి నేత ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారని తెలియదా? పార్టి నేత సరిలేనప్పుడు పోతిచేయకుడదు?
అంటే అ ప్రాంతం లో మేత అధికం ఉందన్న మాట.నైజీరియా నుంచి ఇండియా కు వలస వచ్చే పక్షులు ఎక్కడ అ ప్రాంత న్ని విమర్సిన్చినట్లు ఈ ఒక్కరు చెప్పలేదు.అలాగని ఈ ప్రాంతాన్ని పొగడను లేదు.మరి ఆ పక్షులకున్న జ్ఞానం కూడా మన నాయకులకు లేకపోవడం మన దురద్రుష్టం.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...