ప్రతి సంవస్తరం వేసవిలో అనేక దేశాలలోని పక్షులు విదేశాలకు వలసలు వెళ్ళడం రివాజు.అందుకు కారణం అ దేశం లో తగిన నీటి వసతులు లేక మేత అందుబాటులో లేక పోవడంవల్ల వలసలు వెళ్తుంటాయి.అలాగే మన దేశం లో పల్లె లో వ్యవసాయ పనులు తగ్గినప్పుడు,కరువు వచ్చినప్పుడు వ్యవసాయ కూలీలు కూడా పట్టణాలకు వలసలు వెళ్తుండడంసర్వసాధారణం .
అలాగే మన రాష్ట్రము లో కరువు తీవ్రం గ ఉన్నా పరిస్థితిలో వ్యవసాయ కులిలను ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా వలసల్ని కొద్దిన నివరించింది.కాని మన రాష్ట్రము లోని రాజకీయ నాయకులూ ఓ పార్టి పేరు చెప్పి ఎన్నికల్లో నిలబడి , ప్రజలకు సేవ చేస్తామని ఓట్లు వేయించుకొని,గెలిచి ప్రజల తరపున నిలబడి అన్యాయని నిలదీయవలసిన నాయకులూ వేరే, పార్టి చూపిన ప్రలోభాలకు లొంగడం ఎంత వరకు సమంజసం? టికెట్ ఇచ్చిన పార్టి ని విమర్శించే ముందు , ఆరోజు టికెట్ ఇచ్చిన అధినేత గూర్చి , సిద్ధాంతాల గూర్చి తెలియకుండానే అ పార్టి తరపున నిలబద్దరా?
అభిప్రాయ బేధాలు ఎక్కడైనా ఉంట్టాయి.దాన్ని కలసి చర్చించు కోవాలి గాని విమర్శించడం ఎంత వరకు సమంజసం?
తామందరం గెలిస్తే పార్టి నేత ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారని తెలియదా? పార్టి నేత సరిలేనప్పుడు పోతిచేయకుడదు?
అంటే అ ప్రాంతం లో మేత అధికం ఉందన్న మాట.నైజీరియా నుంచి ఇండియా కు వలస వచ్చే పక్షులు ఎక్కడ అ ప్రాంత న్ని విమర్సిన్చినట్లు ఈ ఒక్కరు చెప్పలేదు.అలాగని ఈ ప్రాంతాన్ని పొగడను లేదు.మరి ఆ పక్షులకున్న జ్ఞానం కూడా మన నాయకులకు లేకపోవడం మన దురద్రుష్టం.
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
1, సెప్టెంబర్ 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి