శిష్యుడు:గురువు గారు పూజ పై ద్రుష్టి సారిచలేకపోతున్నాను.పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.దయచేసి మంచి సలహా ఇవ్వండి.
గురువు:శిష్యపూజను ఇక్కడికి తీసుకొని రా నాయన.ఇద్దరికి తయోత్తు కట్టి దోష నివారణ చేస్తాను.అన్నాడు పరధ్యానం గా.
>>>...........................>>>>>>>>>>>>>>>...............................>......................>>>>>>>>>>>>>..
ఆపిల్ ,ద్రాక్ష , అరటి పళ్ళు ఓ చోట చేరి సాధక బాధలు ముచ్చతిన్చుకొంతున్నై.
ఆపిల్: జనం నన్ను ఇంటికి తీసుకొని వెళ్లి శుబ్రంగా కడిగి కత్తితో కోసుకొని తింటారు.
ద్రాక్ష:నన్ను కూడా కడిగి అలాగే నోట్లో వేసుకొని చప్పరితారు.
అరటి ఏమి చెప్పక పోయేసరికి ఆశ్చర్యంగా చూసాయి.
అరటి:ఏమి చెప్పమంటారు?ఈ దిక్కుమాలిన జనం న బట్టలు విప్పకుండా నన్ను తినలేరు కదా అంది సిగ్గుతో .
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
1, సెప్టెంబర్ 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి