20, జనవరి 2011, గురువారం

నల్ల ధనము -- ప్రభుత్వ వైపల్యము --- సుప్రీం కోర్ట్ అక్షింతలు

మన దేశ అక్రమ సంపాదన అనేక లక్షల కోట్లు విదేశి బ్యాంకు లలో ములుగుతున్నట్లు,వాటిని బైటకు తీస్తే దేశ ముఖ చిత్రమే మారిపోతుందని చాన్నాళ్ళుగా వినడమే గాని వాటిపై ప్రజలకు ఆమాత్రం ఆసక్తి ఉండేదికాదు.అందుకంటే అక్కడ ఉన్న సొమ్ము సింహభాగం రాజకీయ నాయకులదే అన్నది భహిరంగ రహస్యం.తెలిసి ,తెలిసి నాయకుల నెత్తిపై చేత్తవేసుకోరు.అందుకే నల్ల డబ్బు పై దేశ ప్రజలు అసలు వదుకున్నారు.అయితే ఈ విషయమై మన ప్రధాని అధికారంలోకి రాకమునుపు వంద రోజులలో అక్రమార్కుల వివరాలు భైతపెదతాను అని హామీ ఇచ్చేసరికి అందరం ఎంతో అనంధపద్దము.అయితే తను కూడా ఆ తానులో ముక్కే అని నిరుపిన్చుకున్ట్టున్నారు.మన ప్రధాని స్వయముగా ఓ ఆర్థిక వేత్త అయ్యి ఉందికూడా ఈ సమస్యను తీవ్రంగా తీసుకోకున్దాపోవడం చాలా ఆశ్చర్యము.మన దేశ ఆర్థిక మంత్రి కూడా ద్రవ్యోల్భణం అదుపులోకి తెస్తానని చాలా స్టేట్మెంట్ లు ఇస్తున్నరేగాని నిజానికి ద్రవ్యోల్బణం అదుపుకు స్థిరమైన ,కటిన నిర్ణయాలు తీసుకున్న దాఖలు లేవు.సాక్షాత్తు సుప్రీం కోర్ట్ నల్లధానము విషయమై చేసిన వ్యాకలు కూడా ప్రభుత్వాన్ని కదిలించలేకపోయయ్యన్తేనే ఇక సామాన్యుల గోలకు స్పందిస్తారా?

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...