మన దేశం లో సమాచార చట్టానికి స్పూరి రాజస్తాన్ లో మొదలైనది. అక్కడి గ్రామాలలో నిధుల మీదా సోషల్ ఆడిట్ జరగాలని నిలదీయటం ,గ్రమినుల వెనకున్న స్వచంద సంస్థల , వ్యక్తుల పై రాజకీయ నాయకులూ , పార్టిలు , అధికార యంత్రాంగం దాడులు చేయించిన లొంగలేదు.ఇలాంటి ఉద్యమాన్ని నడిపిన నాయకురాలు అరుణ రాయ్ , ఆశికరులు నాయకులతో కలసి దోపిడి చేస్తున్న తిరు నచ్చక , అధికార యంత్రాంగం లో ఉంటూ దోపిడిని అడ్డుకొనే శక్తి లేక
అధికరాన్నే వదలి ప్రజల పక్షలో నిలిచింది.అందుకే ప్రక్యత రామన్ మేగాససే అవార్డుతో ఆమెని సత్కరిచారు.
2005 లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అద్వర్యం లో సమాచార చట్టం రూపొందించా బడినది. అయితే ఇప్పటికి సంపూర్ణం గా అమలుకావడం లేదన్నది ప్రజల అబిప్రాయం . చట్టం రూపొందించిన గనత మాదే అని చెప్పే మన్మోహన్ సింగ్ గారి ఆపీసు నందే సమాచార హక్కు కి స్పందించని వైనం చట్టం అమలుని తెలుపుతుంది. అంతే కాకా మనదేశ వ్యాప్తం గా జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు పది మంది సమాచార చట్టవీరులు హత్యగావించడం , అందులో కొందరి నాయకుల ప్రమేయం ఉండటం కూడా చట్టం అమలుని ప్రస్నిస్తున్నది. నిజానికి చట్టం అమలు చేయవలసిన అధికారులే చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఎక్కడ వీళ్ళ అవినీతి బయటపడుతున్దోనని. చట్టం ప్రకారం అర్జిధారుని వివరాలు రహస్యం గా ఉంచాలి,అయితే అధికారులే నాయకులతో లలుచి పడి అన్నివివరాలు అందించి భౌతిక దాడులకు తమ వంతు సహకారం ఐన్దిస్తున్నారు.
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
2 కామెంట్లు:
Suri gaaru,
Good post. Inkaa ilanti vishayalu emanna vunte post cheyyandi
regards
Mayee
thappakunda , tharuvatha post tirumala lo rajakeeya dhopidi____ adhikarula alasathwam.
కామెంట్ను పోస్ట్ చేయండి