విధ్యర్తులంటే చదువే లోకం గా ఉండిదేశ అబ్యున్నతికి పాటుపడవలసిన వారు ప్రబుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం సబబా? ప్రబుత్వ వేతనాలతో చదువుకొనే వారు ఆస్తులను ద్వంసం చేయడం నేరం కదా? వీరికి ఉపకార వేతనాలు భరించేది ప్రజలు ,మరి వీరి ఆస్తులను ద్వంసం చేస్తున్న వారిని ఎందుకు బరించాలి?ప్రభుత్వం నుంచి ఎన్నోవేల రూపాయల రాయతి పొందుతూ, ప్రజల ఆస్తిని నాశనం చేస్తున్న వారిని ఎందుకు భరించాలి?
విద్యార్థుల ముక్య విధి చదువు.అది వదలి ఎవ్వరి కోసమో రాజకీయాలతో మమేకం కావడం ఎంతవరకు న్యాయం?ఇలాంటి వారికా ప్రభుత్వం వేల రూపాయలతో జీతమిస్తూ, విద్యార్థులకు ఉపకార వెతనాలిస్తూ,మల్లి వారిచే ఆస్తులు ధ్వంసం చేయించుకొంటూ ఇలా ఎంత కాలం?ఎవరి ప్రయోజనాలకోసం మొదలైన ప్రత్యక రాష్ట్రము వల్ల మీకు కలిగే లాభం ఎంతా? మిమ్మల్ని భారిస్తున్నది అఖిలాంధ్ర రాష్ట్ర ప్రజలు. మీ ఇంటి ఆస్తులు మొదట నాశనం చేయి . అవి సమైక ఆంధ్ర రాష్ట్రము లో సంపాదించింది. వాటిని వదిలేసి ఏ పాపం తెలియని ప్రజల ఆస్తులు నాశనం చేస్తారా? మీ ఇంటిని నాశనం చేయి , అప్పుడు మీ తల్లిదండ్రులు తన్ని బయట తరిమితే తెలుస్తుంది? ప్రజలేమన్న మీ అబ్బ సొమ్ముతో కొనుకోన్నర? కడుపుకు అన్నమే తింటే ఇలాంటి పనులు చేయరు. ఇలాంటి వారే నిజమైన తివ్రవాదులు. దేశ అభివృద్ధికి నిరంతర అవరోధకులు.
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి