స్వైన్ ప్లు............ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడా వణికిపోతున్నాయి.మరి మన దేశ పరిస్థితి ఏంటి? స్వైన్ ప్లు బయటపడినప్పుడు మన శాస్త్రవేత్తలు దక్షినాది కి వచ్చి ముప్పు లేద్ధన్నారు.ఈ ప్రాంత అధిక ఉష్ణోగ్రతలో వైరస్ బతకదని సెలవిచ్చారు.దాంతో ఈ వ్యాధి పై ప్రభుత్వాలు నిర్లక్షం వహించాయి.ఐతే గత ౩ నెలలుగా జరుగుతున్న పరిస్థితులు ఉహించిన దానికి భిన్నం గా ఉన్నాయి.ఒక్క మన రాష్ట్రంలోనే ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య పది. అలాగే తమిళనాడు లో కూడా మరణాలు సంబవించాయి.
స్వైన్ ప్లు బయటపడిన రోజునుంచి ఎందుకు జాగ్రత్త వహించలేదు?దేశ వ్యాప్తంగా సుమారు వ్యాధి నిర్ధారణ ఐతే ఇప్పటికి తీసుకున్న చర్యలు స్వలమే . నెలలుగా ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్లు?ముందు జాగ్రత్త చర్య గా వైద్యాన్ని ఎందుకు విస్తరిచలేదు?శాంపిల్ హైదరాబాద్ కి పంపి వ్యాధి నిర్ధారించే సరికి పుణ్యకాలం గడిచిపోతున్నది.ప్రాంతాల వారిగా ఎందుకు ల్యాబ్స్ తెరవలేదు?ప్రైవేటు వైద్య సేవలను ఎందుకు వినియోగించుకోలేదు?
రాష్ట్ర నాయకులకు ఎంతసేపు అధికారం వారికీ ఇవ్వాలి ,వీరికి ఇవ్వాలని ధర్నాలు , సంతకాల సేకరణ కార్యక్రమాలతో సరిపోతున్నది.మరి ప్రజల ఆరోగ్యాన్ని ఎవ్వరు పట్టించుకోవాలి?ప్రజల కోసమే మనము ఉన్నదని ఆలోచించే నాయకులూ ఎవ్వరున్నారు?ప్రజలు ఎన్నుకుంటేనే మనము అధికారం లో ఉంటాము, వారికీ కనీస అవసరాలను తిర్చవలసిన భాద్యత మనది అని ఫీల్ అయ్యే నాయకులూ ఏరి?మరి అలంటి వారికీ ప్రజల ధనముతో సుఖాలు అనుభవించే హక్కు లేదు.వారి జీతం, భద్రత సిబ్బంది,ప్రయాణ చార్జీలు అంతే కాకుండా రోగం వస్తే నిమ్స్ లో లేదా అపోలో లో వైద్యానికి కూడా ప్రజలు చెల్లించే పన్నులే.ప్రతి నాయకుడు ప్రభుత్వహాస్పిటల్కి ఎంతో చేసాము. కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాము అంటున్తరేమరి అక్కడ వారు ఎందుకు వైద్యం చేసుకోరు? వీరికి సకల సౌక్యలను కల్పించిన ప్రజలు మాత్రం కనీస అవసరాలకు అష్టకష్టాలు పడుతుంటే ......................... ఆహా నా భారత దేశమ ఇది మా దౌర్బాగ్యం
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
13, సెప్టెంబర్ 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి