మనది ప్రజాస్వామ్యం. మన దేశం లౌఖిక రాజ్యం. మనది సర్వమత సమ్మేళనం. మన రాజ్యాంగం అన్ని మతాలను సమానం గా చూసే మహోన్నతమైనది.మన దేశం విభిన్న మతాలు, విభిన్న బాషలు కలిగిన ఓ ఉప ఖండం.అల్లాంటి ఈ దేశాన్ని పాలించె నాయకులూ కూడా సంకుచిత మనసు లేకుండా అన్ని మతాలను సమానం గ చూసే వ్యక్తులుగా ఉండాలి. కాని వాస్తవంగా జరుగున్నధీ వ్యతిరేకమే.అందరు సమానమైనప్పుడు ప్రత్యేక రిజర్వేషన్ ఎందుకు.అర్హత ఉన్నవారికి , ప్రతిబా కలిగిన వారిని వదలి రిజర్వేషన్ పేరిట తక్కువ మార్కులు గాని , ప్రతిభ లేని వారికీ పదవులు లేదా కాలేజిలో సీట్లు వస్తున్నాయి.నాయకులూ ఓట్ల కోసం నానా గడ్డి తినడమే కుడా రిజర్వేషన్ పేరుతో కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇది తెలియక జనం కొట్టుకుంటున్నారు.
ఇంకోక్కరు ఎప్పుడో జరిగిన విషయాలతో పుస్తకం వ్రాసి సంచలనం చేసి లాభాలు చేసుకుంటారు. విరా దెస సేవ చేసేది?వీరు జిన్నా కి సమకలికూడా?లేక పటేల్ కి జేద్ది దోస్త? ఇయ్యన గారి పుస్తకం వల్ల దేశానికీ జరిగే మేలు ఏంది?ఆయనగారికి లాభాలు తప్ప?అప్పటి నాయకుల వల్ల ఈరోజు మనకి స్వతంత్రము వచ్చి హాయీగా ఉన్నాము.అప్పుడు వాళ్లు సర్వం త్యాగం చేసి ప్రజలకు మంచి జరగాలని చేసే ప్రయత్నం లో కొన్ని మంచి జరగవచ్చు. కొంచం చెడు జరగవచ్చు.లేదా వాళ్లు ఉహించింది జరగకపోవచ్చు.అంతేగాని వాళ్ళను దోషులుగా చేయలేము.శవపేటిక లలో కుడు కామిసిన్ తేనె నేటి నాయకుల్లా కాకుండా ,నీతి
నిజాయతి ఉన్నా నిఖార్సైన నాయకులూ. అలంటి నాయకులను విమర్శించే ముందు తన వైపు కూడా చూసుకోవాలి.వీరు తీవ్రవాదుల్ని స్పెషల్ ప్లైట్ లో కాందహార్ లో వదలివచ్చారు.వాళ్లు ఎంతమంది ని చంపారో అల్లోచించారా?అవి ఏవి గుర్తుండదు.ఎందుకంటే చనిపోయిన వారు వీరికి బంధువులు కారు.అదే వీరి చంపివుంటే దేశానికీ ఎంతో బాగుండేది.ఈ నాయకులూ ఇట్లా ఉండబట్టే తీవ్రవాదులు అల రెచ్చిపోతున్నారు. వీలను కిడ్నాప్ చేసి వాళ్ల మనుషుల్ని వదలమంటే దేశం లో ఏ ఒక్క మనిషి కూడా ఒప్పుకోదు.
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
26, ఆగస్టు 2009, బుధవారం
22, ఆగస్టు 2009, శనివారం
అసెంబ్లిలో మన నాయకులూ
అసెంబ్లీ లో మన నాయకుల బాష వినసొంపుగా , అత్యంత మధురం గా ఉంటోంది?. కారణం సహనం లేకపోవడం, మరియు విమర్శలను స్వీకరించే సహృదయం లేకపోవడం.సీనియర్ నాయకులూ కూడా వ్యక్తిగత విమర్సలకు దిగుతున్నారంటే ఇదేనా విల్లా సంస్కారం ? వీలేన ప్రజలకు నిస్వార్థం గా సేవ చేసేది? మనల్ని రక్షిస్తనని ఓటు వేసి అసెంబ్లీ కి పంపితే చేసే పనులు ఐనవారికి ప్రజా ధనమును దోచి పెట్టడం ,ప్రజలను బిక్జగాలను చేసి తాము లక్షదికరులవ్వడం.ఇదే ప్రజాస్వామ్యం ఐతే హేట్స్అప్ ..... టు దేమోక్రాసి.ఇది కచ్చితం నాయక స్వామ్యం .ప్రజలకు రక్షణ లేని స్వామ్యం.రక్షించవలచి న పోలిస్ తాము ఏదో దేవుని దూతలు ఐనట్లు ,తాము చేసిందే చట్టం అన్నట్లు ప్రవర్తించడం ఏమి న్యాయం ? తమకు జీతాలు ఇస్తున్నది ప్రజలేనన్న ఆలోచన రాధా?తాము ఉన్నది ప్రజలను కాపాడటానికే అని ఎవ్వరు అనుకుంటున్నారు?లంచాలు మరిగిన పోలీస్ లకు నాయకుల అండ.
18, ఆగస్టు 2009, మంగళవారం


ఈ ఆత్మ హత్యలు ఎందుకు చేసుకుంటున్నారు?కరెంటు ఉచితం,రెండు రూపాయలకే బియ్యం , కిల్లో కంది పప్పు ,లక్షల కోట్ల తో ప్రాజెక్ట్లు , జబ్బు చేస్తే ఆరోగ్య శ్రీ తో ఉచిత వైద్యం , పంట రుణాలు మాఫీ , ఇంత కన్నా ఈ ప్రభుత్వం ఏమని చేస్తుంది?
పంటలుకు నీళ్ళు పెటేందుకు కరెంటు లేదు. రెండు రూపాయల బియ్యం రెండు రోజులకు రాదూ. కిల్లో కంది పప్పు ఒక రోజుకు చాలదు.ఆరోగ్య శ్రీ కి జబ్బు చేసి వైద్యులు వైద్యం చేయలేకున్నారు. నిజం గా ప్రభుత్వాలు చెబుతున్నట్లు ప్రతిపలలు ప్రజలకు అంది ఉంటే ప్రజలంతా లక్షదికారులు ఐయుండేవారు.
14, ఆగస్టు 2009, శుక్రవారం
నేటి రాజకీయాలు
నేటి రాజకీయనాయకులూ ఇస్తున్న హామీల వల్ల ఉపయోగం ఎంత ? నష్టం ఎంత? దీనిని భారించేదేవ్వరు ? ప్రయోజనం పొందేదేవ్వరు?
ఉచిత కరెంటు:
నేటి రాజకీయ నాయకులూ ఇస్తున్నహామీలు చూస్తుంటే వీళ్ళు ప్రజలను సోమరి వాళ్ళుగా తాయారు చేస్తోన్నారో లేక ప్రజలను అబివృద్ధి పరుస్తున్నారో తెలియడం లేదు?
ఈ ఉచిత కరెంటు వల్ల ఉపయోగం ఎంత ?ప్రయోజనం పున్దుతున్న దెంత? నిధులు ఎవ్వరు బరిస్తున్నదేవ్వరు?
ఈ ఉచిత కరెంటు వల్ల ఖచ్చితం గా ప్రయోజనం రైతులకే. కొన్ని కోట్లు కర్చు చేసి రైతు కి ఉచితం గా ఎందుకు ఇవ్వాలి? కేటా ఇంచే ఉచిత కరెంటు కి రాష్ట్ర ప్రజలందరు చెల్లించిన పన్నులు వాటిని ౩౦% ఉన్నా రైతులకే ఎందుకు ఇవ్వాలి?
ఆహార బద్రత కొరకు అని చెప్పవచు . ఉచిత కరెంటు వల్ల పెరిగిన పంట విస్తీర్ణం ఎంత? కరెంటు ఉచితం గా పొంది మల్లి మద్దతు ధర పెంచి రైతులకే మల్లి మల్లి ప్రయోజనం కల్పిస్తున్న ఆత్మ hathyalu ఎందుకు చేసుకొంట్టున్నారు? రాష్ట్ర ప్రజలు విద్యుత్ కి నిధులు బరించాలి మల్లి అధిక ధరలకు ఆహర ధాన్యాలు కొనుకోవాలి ఏది ఎంత వరకు సమంజసం? ఎక్కడ ఉంది లోపం ? ఏది ఎవ్వరు చేసిన శాపం ?
ప్రస్తుత కరెంటు సంక్షోబానికి కచ్చితం గా ఉచిత కరెంటు ఇవ్వడం వల్లే. ఉచితం కాబట్టి పొదుపుగా వడక వృధా చేసినందునే , ప్రస్తుతం కరెంటు చాలక , నీళ్లు లేక పంటలు లేక రైతు లు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు?
ఇది ఖచ్చితం గా మనము చేసుకున్న పాపం.ముందు చూపు లేని నాయకుల వల్ల జర్గుతున్న నష్టాలే ఇవి. నిజం గా రైతుల మీద ప్రేమ ఉంటే విత్తనాలు అందుబాటులో ఉంచవచ్చు.ఎరువులు అందించవచ్చు. ఇవి ఏమి చేయక ఉచితకరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వాలు జరుగుతున్న ఆత్మ హత్యల గూర్చి ఎందుకు చెప్పడం లేదు.
వర్షాలు పడక ప్రజలు అల్లాడుతుంటే నాయకులూ వానదేవుడు మా పార్టి వాడు అని చెప్పే నాయకుడు మరి వర్షాలు ఇమ్మని ఎందుకు అగ్నపించలేదు? అంటే వర్షాలు వస్తే నా గొప్ప, లేక పోతే ప్రతిపక్షాల వల్ల రాలేదని చెప్పడం? ప్రజలు కోరుకుంటున్నది ఉచితం కాదు, కరెంటు కాని, యురియ గాని , విత్తనాలు గాని అందుభాటులో ఉండటం.ఉచిత కరెంటు ఒక గంట ఇచ్చి ఉచాతం గా ఇచ్చమంటే దానికన్నా పూర్తిగా ఇవ్వక పోవడమే మేలు.
ఉచిత కరెంటు:
నేటి రాజకీయ నాయకులూ ఇస్తున్నహామీలు చూస్తుంటే వీళ్ళు ప్రజలను సోమరి వాళ్ళుగా తాయారు చేస్తోన్నారో లేక ప్రజలను అబివృద్ధి పరుస్తున్నారో తెలియడం లేదు?
ఈ ఉచిత కరెంటు వల్ల ఉపయోగం ఎంత ?ప్రయోజనం పున్దుతున్న దెంత? నిధులు ఎవ్వరు బరిస్తున్నదేవ్వరు?
ఈ ఉచిత కరెంటు వల్ల ఖచ్చితం గా ప్రయోజనం రైతులకే. కొన్ని కోట్లు కర్చు చేసి రైతు కి ఉచితం గా ఎందుకు ఇవ్వాలి? కేటా ఇంచే ఉచిత కరెంటు కి రాష్ట్ర ప్రజలందరు చెల్లించిన పన్నులు వాటిని ౩౦% ఉన్నా రైతులకే ఎందుకు ఇవ్వాలి?
ఆహార బద్రత కొరకు అని చెప్పవచు . ఉచిత కరెంటు వల్ల పెరిగిన పంట విస్తీర్ణం ఎంత? కరెంటు ఉచితం గా పొంది మల్లి మద్దతు ధర పెంచి రైతులకే మల్లి మల్లి ప్రయోజనం కల్పిస్తున్న ఆత్మ hathyalu ఎందుకు చేసుకొంట్టున్నారు? రాష్ట్ర ప్రజలు విద్యుత్ కి నిధులు బరించాలి మల్లి అధిక ధరలకు ఆహర ధాన్యాలు కొనుకోవాలి ఏది ఎంత వరకు సమంజసం? ఎక్కడ ఉంది లోపం ? ఏది ఎవ్వరు చేసిన శాపం ?
ప్రస్తుత కరెంటు సంక్షోబానికి కచ్చితం గా ఉచిత కరెంటు ఇవ్వడం వల్లే. ఉచితం కాబట్టి పొదుపుగా వడక వృధా చేసినందునే , ప్రస్తుతం కరెంటు చాలక , నీళ్లు లేక పంటలు లేక రైతు లు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు?
ఇది ఖచ్చితం గా మనము చేసుకున్న పాపం.ముందు చూపు లేని నాయకుల వల్ల జర్గుతున్న నష్టాలే ఇవి. నిజం గా రైతుల మీద ప్రేమ ఉంటే విత్తనాలు అందుబాటులో ఉంచవచ్చు.ఎరువులు అందించవచ్చు. ఇవి ఏమి చేయక ఉచితకరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వాలు జరుగుతున్న ఆత్మ హత్యల గూర్చి ఎందుకు చెప్పడం లేదు.
వర్షాలు పడక ప్రజలు అల్లాడుతుంటే నాయకులూ వానదేవుడు మా పార్టి వాడు అని చెప్పే నాయకుడు మరి వర్షాలు ఇమ్మని ఎందుకు అగ్నపించలేదు? అంటే వర్షాలు వస్తే నా గొప్ప, లేక పోతే ప్రతిపక్షాల వల్ల రాలేదని చెప్పడం? ప్రజలు కోరుకుంటున్నది ఉచితం కాదు, కరెంటు కాని, యురియ గాని , విత్తనాలు గాని అందుభాటులో ఉండటం.ఉచిత కరెంటు ఒక గంట ఇచ్చి ఉచాతం గా ఇచ్చమంటే దానికన్నా పూర్తిగా ఇవ్వక పోవడమే మేలు.
జల యజ్ఞం , జలయజ్ఞం అంటు ఉదర గోడుతున్నారే మరి వర్షాలే లేకపోతే ప్రాజెక్ట్ లు నిండేది ఎలా ?వర్షాలు పడేందుకు కోట్లు పెట్టి మెగామధనం బదులు వనాలు , అడవులు అభివృద్ది చేస్తే వర్షాలు సకాలమ లో కురుస్తాయి.ప్రాజెక్ట్ లు నిండుతాయి.
మన బడ్జెట్ : లక్ష కోట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...