7, ఏప్రిల్ 2011, గురువారం

గత వారం రోజులుగా పత్రికలలో పతాక శీర్షిక లో సాయి బాబా అనారోగ్యం గూర్చే ఉంది.వారు దైవ సమానులని, మహితన్వితులని, ప్రత్యక్ష దైవమని ఎన్నో విధాలుగా పొగడటం ,నిజానికి ఆయనే దేవుడైతే సాధారణ మానవుని వలె రోగాపీదితుడు ఎందుకౌతడు?భక్తులకు సకల భాధలను తొలగించే దైవమే ఆ భాధలుకు అతీతుడు కానప్పుడు ప్రత్యక్ష దైవమని ఎలా ప్రచారం చేయగలరు? సర్వాంగ పరిత్యగులమని చెప్పుకొనే వీళ్ళు సకల సౌకర్యాలతో , అస్తైస్వర్యలతో తులతూగే వీళ్ళుదైవ సామాన్యులు?వీళ్ళకు ఉన్న సౌకర్యాలతో సామాన్య ప్రజలు కనీసం రెండు వందల ఏళ్ళు కచ్చితంగా బ్రతకవచ్చు.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది శుభాకాంక్షలు



తెలుగు జాతి ప్రజలందరికీ శ్రీఖర సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితం లో ఉజ్వల భవిషత్ కి నాంది కావాలని, ఉగాది పచ్చడి లో ఉన్న షడ్రుచుల కలయీక లాగే మీ జీవితం సుకసంతోషాలు నిండాలని ఆ విస్వేస్వరున్ని ప్రార్ధిస్తున్నాను.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

క్రికెట్ ---- దేశ భక్తులు

మన దేశ యువతకి క్రికెటే ప్రాణం. క్రికెట్ చూస్తూ , జాతీయ జండా ఉపుతూ, గొడవ చేయడమేనా దేశ భక్తి?మద్యపాన మత్తులో ఏమిచేస్తున్నారో తెలియని ఉన్మంత్త స్థితిలోకొందఱు యువకులు అల్లరి చేయోదని అన్న ఓ మహిళపై దాడి చేయడంతో ఆ మహిళా ఆత్మహత్యా చేసుకున్నహర్శనీయమా?ఇదా దేశ భక్తి?నిజానికి హాకి మన జాతీయ క్రీడ కాని ఎంతమంది హాకి చూస్తున్నారు?కొద్ది రోజుల వరకు కార్లు రివర్స్ నడిపెటప్పుడు సారే జహాసేఅచ్చ అని మ్యూజిక్ వస్తుండేది.ఎవ్వరుగాని ఓ దేశ భక్తి గీతాన్ని ఇలా అవమానిస్తున్నారని పిర్యాదు చేయలేదు ఎందుకంటే మన దేశ భక్తికూడా అలానే రివర్స్ లో వెళ్తుంది కాభట్టి.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...