13, నవంబర్ 2010, శనివారం

సంకీర్ణ ప్రభుత్వాలు... దేశ ప్రగతికి పాతరా.

మన దేశ చరిత్రలోనే అత్యంత భారి స్కాం 2G స్పెక్ట్రం విలువా సుమారు లక్ష డెబ్బై వేల కోట్లు( మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ కి రెండు రెట్లు ఎక్కువా) గా కాగ్ నిర్ధారిచింది .అయితే ఇంతటి అవినీతికి భాధ్యులైన సంబంధిత మంత్రి , అధికారులకు ఎంత మాత్రం పశ్చాతాప పడకుండా ఇంకా బుకా ఇస్తుండటం చూస్తుంటే ప్రజల ధనము ని ఎలా దుర్వినియోగం చేయడానికే ఉన్నారనిపిస్తుంది.అధికారపక్షం అసలు అవినీతే జరగలేదని బల్లగుద్ధిచేబుతుంటే , ప్రతిపక్షాలు మాత్రి రాజీనామా కోరుతుంటే ప్రజలకు ఏమిచేయాలో అర్థం అవడం లేదు. ఇంత ప్రజల సొమ్ము దుర్వినియోగామైతే మంత్రి రాజీనామా తో ఆ డబ్బుఖజానకి చేరుతుందా? ప్రజలు చిన్న మొత్తాలు బ్యాంకులకు చేల్లిన్చాకపోతేనే రెవిన్యూ రికవరీ చట్టం తో వాసులు చేస్తారే , ఇంతటి స్కాం కి రాజీనామాతో సరిపెట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలకి గాని, చర్య తీసుకోవడానికి బయపడుతున్న "మోస్ట్ ఎలిజబుల్ ప్రైం మినిస్టర్" మన్మోహన్ సింగ్ గాని తేడా ఎంతమాత్రం లేదు.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...