30, అక్టోబర్ 2010, శనివారం

దేవుడు Vs మానవుడు

మన దేశ పురాణాలను ,ఇతిహాసాలు జరిగిన కాలాలను నాలుగు యుగాలుగా , అవి సత్యయుగము,త్రేతాయుగము,ద్వాపరయుగము,కలియుగము గా విభజించారు.అందులో ఎలాంటి సందేహము లేదు, అయితే అవి జరిగిన కాలాలు ఎప్పుడు? సైన్స్ ప్రకారం రాతి యుగము, నవీన రాతియుగాముగా మనము చదువుకున్నాము. దీని ప్రకారం ఏ యుగము ఏ యుగములో జరిగింది? రాతియుగము మనవ పరిణామానికి మొదలు అయితే సత్యయుగము అప్పుడే జరిగిన్దా? అప్పటికి మానవుడు వస్త్రాలు ధరించలేదు, మరి దేవతల స్థితి ఏంటి? లేదు నవీన రాతియుగం లో జరిగిందా? అంటే మానవుడే మొదటివాడు. దేవతలకన్న ముందే జన్మించిన మానవుడు బ్రమ్హా చే ఎలా సృస్టించ బడ్డాడు?
స్నేహితులారా, దయచేసి ఈ సందేహాలను తీర్చండి.

3 కామెంట్‌లు:

bobby చెప్పారు...

manaloni praname devudu

bobby చెప్పారు...

devude lekunte e sruste ledu

bobby చెప్పారు...

devude lekunte e sruste ledu

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...