మన దేశ పురాణాలను ,ఇతిహాసాలు జరిగిన కాలాలను నాలుగు యుగాలుగా , అవి సత్యయుగము,త్రేతాయుగము,ద్వాపరయుగము,కలియుగము గా విభజించారు.అందులో ఎలాంటి సందేహము లేదు, అయితే అవి జరిగిన కాలాలు ఎప్పుడు? సైన్స్ ప్రకారం రాతి యుగము, నవీన రాతియుగాముగా మనము చదువుకున్నాము. దీని ప్రకారం ఏ యుగము ఏ యుగములో జరిగింది? రాతియుగము మనవ పరిణామానికి మొదలు అయితే సత్యయుగము అప్పుడే జరిగిన్దా? అప్పటికి మానవుడు వస్త్రాలు ధరించలేదు, మరి దేవతల స్థితి ఏంటి? లేదు నవీన రాతియుగం లో జరిగిందా? అంటే మానవుడే మొదటివాడు. దేవతలకన్న ముందే జన్మించిన మానవుడు బ్రమ్హా చే ఎలా సృస్టించ బడ్డాడు?
స్నేహితులారా, దయచేసి ఈ సందేహాలను తీర్చండి.
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
3 కామెంట్లు:
manaloni praname devudu
devude lekunte e sruste ledu
devude lekunte e sruste ledu
కామెంట్ను పోస్ట్ చేయండి