25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

గరుడోత్సవం

శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన గరుడోత్సవం అత్యంత వైభవం గా జరుగుతున్నది. ఇతర రాష్ట్ర ల నుంచికూడా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.బ్రహ్మా ఆధ్వర్యం లో సకల దేవతలు విచ్చేసి జరిపే ఉత్సవం గనుకనే బ్రమ్హోత్సవం అయింది.ఈ ఉత్సవాల సంధర్బం గా అందరు దేవతలు తిరుమల విచ్చేసి నివసముంటారని భక్తుల విశ్వాసం.సాక్షాత్తు శ్రిమన్నరయనుడే వైకుంఠం వదలి తిరుమలకు వచ్చి కొలువైవుంతడని , బ్రహోత్సవాలను వీక్షిస్తూ భక్తుల కోరికలను తీరుస్తాడని భక్తుల మనోబిప్రాయం.
అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు విక్షేసి స్వామి వారి వైబవాన్ని కనులార దర్శించి పునితులౌతారు.స్వామి వారి వాహన సేవలైన చిన్న శేషు, పెద్ద శేషు , గజ , అశ్వ , హనుమ, గరుడ , కల్పవృక్షం, మత్యాల పల్లకి ,సూర్య ప్రభ , చంద్ర ప్రభ , సింహ , రధోత్సవం మో... అన్ని వాహనాలలో మిక్కిలి ప్రీతి ప్రాయమైన గరుడ వాహనం పై స్వామి వారి వైభవం విక్షించుటకు వెయ్యి కనులైన చాలవు.అత్యంత విలువైన ఆభరణాలతో సర్వాంగ సుందరం గా అలంకరించుకొని తిరుమల గిరిలో విహరించే స్వామి వారి వైభవం చూచువారి జన్మ ధన్యమే కదా.
కనుకనే తిరుమల అన్నా , తిరుమల లడ్డు అన్నా అంతటి ప్రాముఖ్యత.ప్రమోషన్ కావాలన్నా డబ్బుతో జరగని పనులు తిరుమల లడ్డు ఇస్తే జరిగిన సందర్బాలు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...