అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
20, జనవరి 2011, గురువారం
నల్ల ధనము -- ప్రభుత్వ వైపల్యము --- సుప్రీం కోర్ట్ అక్షింతలు
మన దేశ అక్రమ సంపాదన అనేక లక్షల కోట్లు విదేశి బ్యాంకు లలో ములుగుతున్నట్లు,వాటిని బైటకు తీస్తే దేశ ముఖ చిత్రమే మారిపోతుందని చాన్నాళ్ళుగా వినడమే గాని వాటిపై ప్రజలకు ఆమాత్రం ఆసక్తి ఉండేదికాదు.అందుకంటే అక్కడ ఉన్న సొమ్ము సింహభాగం రాజకీయ నాయకులదే అన్నది భహిరంగ రహస్యం.తెలిసి ,తెలిసి నాయకుల నెత్తిపై చేత్తవేసుకోరు.అందుకే నల్ల డబ్బు పై దేశ ప్రజలు అసలు వదుకున్నారు.అయితే ఈ విషయమై మన ప్రధాని అధికారంలోకి రాకమునుపు వంద రోజులలో అక్రమార్కుల వివరాలు భైతపెదతాను అని హామీ ఇచ్చేసరికి అందరం ఎంతో అనంధపద్దము.అయితే తను కూడా ఆ తానులో ముక్కే అని నిరుపిన్చుకున్ట్టున్నారు.మన ప్రధాని స్వయముగా ఓ ఆర్థిక వేత్త అయ్యి ఉందికూడా ఈ సమస్యను తీవ్రంగా తీసుకోకున్దాపోవడం చాలా ఆశ్చర్యము.మన దేశ ఆర్థిక మంత్రి కూడా ద్రవ్యోల్భణం అదుపులోకి తెస్తానని చాలా స్టేట్మెంట్ లు ఇస్తున్నరేగాని నిజానికి ద్రవ్యోల్బణం అదుపుకు స్థిరమైన ,కటిన నిర్ణయాలు తీసుకున్న దాఖలు లేవు.సాక్షాత్తు సుప్రీం కోర్ట్ నల్లధానము విషయమై చేసిన వ్యాకలు కూడా ప్రభుత్వాన్ని కదిలించలేకపోయయ్యన్తేనే ఇక సామాన్యుల గోలకు స్పందిస్తారా?
12, జనవరి 2011, బుధవారం
5, జనవరి 2011, బుధవారం
ప్రియమైన అంతర్జాల వీక్షకులకు , స్నేహితులకు , శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాదితో మొదలు,కాని ప్రతివక్కరికి మన ఉగాదితో నూతన సంవత్సరం మేధాలుకాదు.ఇలా ఒక్కకరికి ఒక్కొక్క సమయం .అయితే ప్రపంచం మొత్తానికి జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సం మొదలు.మనము ఆంగ్లేయుల సంస్కృతికి అలవాటుపడిపోయము. గత సంవత్సరం దేశ చరిత్రలోగాని, రాష్ట్ర చరిత్రలోగాని ఎన్నో విషాదాలు,ఎన్నో గొడవలు,ఎన్నో సంచలనాలు.దేశ చరిత్రలో ప్రప్రధమంగా చెప్పుకోవలసినది 2G స్కాం.సుమారు లక్షదేబ్బై వేల కొట్లుతో ముడిపడిన స్కాం, గత స్కాంల మొత్తనికన్న అధికం.కామన్వెల్త్ క్రీడలలో అవినీతితో ప్రపంచ వ్యాప్తంగా మసకబారము.ఇతర దేశాలలో మన అధికారులకు జరిగిన అవమానాన్ని సంవర్ధవంతముగా కందించ లేకపోయము. ఎన్నాడులేనంతగా కూరగాయలు , నిత్యావసర పదార్థాలు ధరలు అదుపు తప్పాయి.ఇక రాష్ట్ర చరిత్రలో వేర్పేటు వాదం తో రాష్ట్రము నిత్య భందుల తో రాష్ట్ర అర్తికస్తితిని అల్లకల్లోలం చేసింది.ఇక ప్రకృతి తానుమాత్రం తక్కువతిన్నన అని అకాల వరదలతో రైతన్న జీవితాలను బలితీసుకుంది. ప్రతిపక్షాల నిరహారదీక్షలకు ,ముక్యమంత్రుల మార్పులకు , తదితర కారణాలతో పాలనా అగమ్యగోచారమైనది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
