ప్రతిరోజు ఉదయం దిన పత్రిక చదవనిదే రోజువారీ దినచర్య మొదలుకాదు.అయితే పత్రికలు నిజం గా మనకు అవసరమైన విషయాలు అందిస్తుందా? అనవసరమైన విషయాలతో ప్రతి ఉదయం మన మనసుని వికలం చేయడం తప్పితే మూడు రూపాయలు పెట్టికోన్నారే అని పట్టించుకోరు.
యువతీ మానబంగం చేసిన కమందుడిని కావాలంటే ఇంటర్వ్యు తీసుకొని మెయిన్ పేజి లో వేస్తారు.ఈ మధ్య ఆంధ్ర జ్యోతిలో ఓ న్యూస్ చదివాను..ఓ రౌడి షీటర్ అనారోగ్యం తో హాస్పిటల్ కి వస్తే జాయిన్ చేసుకోవడాని డాక్టర్స్ నిరాకరిచి
పంపెసరటా, కదలలేని స్థితిలో ఉన్న అతనిని పంది పిక్కుతిన్తుంటే విలేకరి ఫోటో తిసి న్యూస్ వేసాడు. ఆహా ఏమి ఎంత చక్కగా తన భాద్యతను నిర్వహించాడు. జాయిన్ చేసుకొని డాక్టర్స్ ని నిందించలేదు. పంది దాడి చేస్తున్నప్పుడు దాని తరిమి మనిసి ని రక్షిస్తామన్న చిన్న స్ప్రుహకుడా లేని వీళ్ళు మన కోసం ప్రభుత్వాలతో కోట్లడుతయా?
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...